28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

శ్రీశైలంలో రెండోరోజు ఉగాది మహోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం(Srisailam)లో రెండోరోజు ఉగాది మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మహాదుర్గ అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. కైలాసవాహనంపై ఆశీనులై శ్రీస్వామి అమ్మవారు ప్రత్యేక పూజలందుకున్నారు. అనంతరం సాయంకాలం ఆది దంపతుల గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ మూర్తులను చూసి భక్తులందరూ తన్మయత్వంలో మునిగిపోతున్నారు. శ్రీశైల మల్లన్న మమ్మేలుము సామి అంటూ.. వేడుకుంటున్నారు. ఈ మహోత్సవాలని తిలకించడానికి వేలాదిగా భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు.

Read Also: శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నేడు విడుదల కానున్న జూన్ నెల టిక్కెట్లు
Follow us on:   Youtube   Instagram

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్