కాంగ్రెస్ ప్రభుత్వంపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, మాట తప్పారని విమర్శించారు. ఇక కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదన్నారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన రేవంత్రెడ్డిని, రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా సబితా నియోజక వర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండల కేంద్రాల్లో రోడ్ షో నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం
0
149
Previous article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


