కాంగ్రెస్ ప్రభుత్వంపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, మాట తప్పారని విమర్శించారు. ఇక కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదన్నారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన రేవంత్రెడ్డిని, రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా సబితా నియోజక వర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండల కేంద్రాల్లో రోడ్ షో నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం
0
167
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


