16.7 C
Hyderabad
Friday, January 24, 2025
spot_img

నగరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా – రోజా

తిరుపతి జిల్లా నగరి ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని మాజీ మంత్రి రోజా అన్నారు. రోజా తన కుటుంబ సభ్యులు, నగరి ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని రోజా చెప్పారు. తనను నగరి ప్రజలు ఎంతగానో ఆదరించారని అన్నారు. నగరి ప్రజలకే తన జీవితం అంకితం అని రోజా వెల్లడించారు. రాజకీయ జీవితంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మాజీ మంత్రి చెప్పుకున్నారు. అలాంటి సమయాల్లో నగరి ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని రోజా గుర్తుచేశారు.

Latest Articles

విశాఖ ఉక్కు పరిశ్రమపై భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌ ప్రకటిస్తే కొందరు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్