నగరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా – రోజా

తిరుపతి జిల్లా నగరి ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని మాజీ మంత్రి రోజా అన్నారు. రోజా తన కుటుంబ సభ్యులు, నగరి ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని రోజా చెప్పారు. తనను నగరి ప్రజలు ఎంతగానో ఆదరించారని అన్నారు. నగరి ప్రజలకే తన జీవితం అంకితం అని రోజా వెల్లడించారు. రాజకీయ జీవితంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మాజీ మంత్రి చెప్పుకున్నారు. అలాంటి సమయాల్లో నగరి ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని రోజా గుర్తుచేశారు.

Latest Articles

ఆపరేషన్‌ రేజ్‌పిల్‌లో “జిహాదీ డ్రగ్” స్వాధీనం.. క్యాప్టగాన్ అంటే ఏమిటి?

భారతదేశంలో భారీ యాంటీ డ్రగ్ ఆపరేషన్‌లో భాగంగా అరుదైన ‘క్యాప్టగాన్’ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ పేరుతో నిర్వహించిన ఈ దాడిలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్