సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పదోతరగతి విద్యార్థి మృతిచెందాడు. స్నేహితునితో కలిసి పోతుగల్ గ్రామం నుచి బదనపల్లికి వెళ్తుండగా సారంపల్లి వద్ద రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగింది. వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇషాంత్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో రోడ్డు ప్రమాదం
0
419
Latest Articles
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....
- Advertisement -
- Advertisement -


