రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని మాజీమంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ ఉద్యమ ద్రోహి తప్ప ఉద్యమకారుడు కాదని మండిపడ్డారు. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడనీ, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుక అని కొనియాడారు. తెలంగాణను ఏపీలో కలపాల ని ఆంధ్ర నాయకులు అంటున్నారని మండిపడ్డారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కళను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.
రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు – హరీష్ రావు
0
217
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


