రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని మాజీమంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ ఉద్యమ ద్రోహి తప్ప ఉద్యమకారుడు కాదని మండిపడ్డారు. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడనీ, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుక అని కొనియాడారు. తెలంగాణను ఏపీలో కలపాల ని ఆంధ్ర నాయకులు అంటున్నారని మండిపడ్డారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కళను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.
రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు – హరీష్ రావు
0
221
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


