ఏపీలో వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుచోట్ల వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేయగా.. తాజాగా ఎన్టీఆర్ నందిగామ మండలం మాగల్లులో 26 మంది రీజైన్ చేశారు. ప్రతి పక్షాల ఆరోపణలకు విసుగు చెంది రాజీనామా చేసినట్టు తెలిపారు. గోనె సంచులు మోసేవారని విమర్శిం చిన చంద్రబాబు.. మళ్లీ అదే వాలంటీర్ల వ్యవస్థను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడినా ఎన్నికల కోసమే అంటూ ఆరోపిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో వాలంటీర్ల రాజీనామా
0
211
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


