ఏపీలో వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుచోట్ల వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేయగా.. తాజాగా ఎన్టీఆర్ నందిగామ మండలం మాగల్లులో 26 మంది రీజైన్ చేశారు. ప్రతి పక్షాల ఆరోపణలకు విసుగు చెంది రాజీనామా చేసినట్టు తెలిపారు. గోనె సంచులు మోసేవారని విమర్శిం చిన చంద్రబాబు.. మళ్లీ అదే వాలంటీర్ల వ్యవస్థను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడినా ఎన్నికల కోసమే అంటూ ఆరోపిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో వాలంటీర్ల రాజీనామా
0
235
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


