BRK భవన్లో CEO సుదర్శన్రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. SIRలో లోపాలు, సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని. ..హైదరాబాద్లో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు గులాబీ పార్టీ నేతలు.
SIRలో లోపాలు, సమస్యలపై సీఈవోకి బీఆర్ఎస్ ఫిర్యాదు
0
20
Previous article
Latest Articles
కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -
- Advertisement -


