విజయవాడ రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు సిట్ విచారణ ముగిసింది. ప్రభుత్వాసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నాగరాజును 2వ AJS కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.
ముగిసిన సీఐ నాగరాజు సిట్ విచారణ
0
10
Previous article
Latest Articles
యువ వ్యాపారిని హత్య చేసిన కాబోయే భార్య, ఆమె ప్రియుడు
మహారాష్ట్రలో యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ను కాబోయే భార్య, ఆమె లవర్తో కలిసి హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు....
- Advertisement -
- Advertisement -


