వెనుకబడిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 114 చెరువులకు సాగునీరు అందిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. వైసీపీ అరాచక పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు వచ్చే ఎన్నికలలో టీడీపీని గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. కుందుర్పిలో అమిలినేని రోడ్షో నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ప్రజలు తనను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని అమిలినేని అభ్యర్థించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 114 చెరువులకు సాగునీరు- అమిలినేని
0
164
Previous article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


