25.7 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట

ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ నెల 16వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్‌, ఆర్కే, సజ్జల, దేవినేని అవినాష్‌కు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. చంద్రబాబు నివాసంలో దాడి కేసులో.. జోగి రమేష్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Latest Articles

పెద్ద పెద్ద పాముల వెనుక ఉన్న రహస్యం… కొన్ని జాతులు ఎందుకు అంత పెద్దగా పెరుగుతాయి?

ప్రకృతి ప్రపంచంలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి… అందులో కొన్నింటిని చూస్తే ఇవి ఇంత అద్భుతంగా ఎలా మారాయి?... అనే సందేహాలు కలగక మానవు. అలాంటి జీవుల్లో ముఖ్యమైనవి… పాములు. పాములు లేదా సర్పాలు......
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్