రంగారెడ్డి జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అడిగే నాథులు లేకపోవడంతో యథేచ్చగా మూడు పువ్వులు… ఆరుకాయలు అన్నట్టుగా ఇసుక దందా సాగిస్తున్నారు. షాబాద్ మండలం ఈసీ వాగులో ఇసుకను తోడేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తుండటంపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరతతో జనం అల్లాడుతుంటే,.. ఇలా ఇసుకను ఇష్టానుసారంగా తరలిస్తుంటే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికా రులు స్పందించి ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో యథేచ్చగా ఇసుక దందా
0
351
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


