24.2 C
Hyderabad
Monday, September 25, 2023

పెరుగుతున్న కరోనా కేసులు.. కట్టడిపై ప్రధాని మోదీ సమీక్ష

PM Modi |దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరగడంతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం కలవరం తెప్పిస్తోంది. కేసులు, మరణాలు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ కరోనా ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. కాగా గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా టెస్టులు నిర్వహంచగా.. 1,134 మందికి పాజిటివ్‌ రాగా.. ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 7,026 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Read Also: ఇక నుంచి ఏప్రీ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్