36.6 C
Hyderabad
Friday, April 18, 2025
spot_img

ఇక నుంచి ఏప్రీ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి

Chandrababu |మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. నాలుగేళ్ల నుంచి ఏపీ కష్టాల్లోనే ఉందన్నారు. శోభకృత్‌ నామ సంవత్సరం నుంచి ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయమన్నారు. ఇక నుంచి రాష్ట్రానికి అన్నీ శుభశకునాలే అని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. మార్పు కోసం టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారని వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని అరాచకాలు ఈ నాలుగేళ్లలో చూశానన్నారు. తెలుగు వారి బాగు కోసమే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని చంద్రబాబు వెల్లడించారు.

Read Also: TSPSC ఓ జిరాక్స్ సెంటర్.. ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం
Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘డియర్ ఉమ’ చిత్రాన్ని సక్సెస్ చేయండి: సుమయ రెడ్డి

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్