28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

ఇక నుంచి ఏప్రీ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి

Chandrababu |మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. నాలుగేళ్ల నుంచి ఏపీ కష్టాల్లోనే ఉందన్నారు. శోభకృత్‌ నామ సంవత్సరం నుంచి ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయమన్నారు. ఇక నుంచి రాష్ట్రానికి అన్నీ శుభశకునాలే అని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. మార్పు కోసం టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారని వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని అరాచకాలు ఈ నాలుగేళ్లలో చూశానన్నారు. తెలుగు వారి బాగు కోసమే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని చంద్రబాబు వెల్లడించారు.

Read Also: TSPSC ఓ జిరాక్స్ సెంటర్.. ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం
Follow us on:   Youtube   Instagram

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్