ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో మూడు రోజులపాటు ధ్యానంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లోక్ సభ ఎన్నికల చివరదశ ప్రచారం ముగింపు వేళ ఈనెల 30 న ప్రధాని తమిళనాడు కు వస్తారు. ఢిల్లీ నుంచి తిరువనంత పురం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కన్యాకుమారికి చేరుకుంటారు. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద శిలా స్మారకం వద్ద ముడు రోజులపాటు ధ్యానం చేయనున్నారు. కన్యాకమారి నుంచి శిలా స్మారకానికి పదవలో చేరుకుని 30న సాయం్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకూ ధ్యానం కొనసాగుతుంది. 2019 లో కూడా ఎన్నికల ప్రచారం ముగియగానే కేదార్ నాథ్ గుహకు చేరుకుని ధ్యానం చేశారు.
కన్యాకుమారిలో ప్రధాని మోదీ 3 రోజులపాటు ధ్యానం
0
286
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


