ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో మూడు రోజులపాటు ధ్యానంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లోక్ సభ ఎన్నికల చివరదశ ప్రచారం ముగింపు వేళ ఈనెల 30 న ప్రధాని తమిళనాడు కు వస్తారు. ఢిల్లీ నుంచి తిరువనంత పురం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కన్యాకుమారికి చేరుకుంటారు. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద శిలా స్మారకం వద్ద ముడు రోజులపాటు ధ్యానం చేయనున్నారు. కన్యాకమారి నుంచి శిలా స్మారకానికి పదవలో చేరుకుని 30న సాయం్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకూ ధ్యానం కొనసాగుతుంది. 2019 లో కూడా ఎన్నికల ప్రచారం ముగియగానే కేదార్ నాథ్ గుహకు చేరుకుని ధ్యానం చేశారు.
కన్యాకుమారిలో ప్రధాని మోదీ 3 రోజులపాటు ధ్యానం
0
246
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


