ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అతిసార వ్యాధి విజృంభించింది. ఆదివాసీ గుంపుల్లో అడవి బిడ్డలు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. రోజురోజుకు అతిసార బాధితుల సంఖ్య పెరుగుతోది. రెండు రోజుల వ్యవధిలో 60 ఏళ్ల కారం బొజ్జమ్మ, ఐదేళ్ల బాలుడు దేవయ్య అతిసారతో మరణించారు. మరో 10 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీంతో ఆదివాసీలు తీవ్రంగా భయపడుతున్నారు. బాధిత గుంపుల్లో ఐటీడీఏ పీఓ సూర్యతేజ పర్యటిం చారు. వైద్య సిబ్బందితో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహించారు.
కుక్కునూరులో విజృంభించిన అతిసార వ్యాధి
0
174
Previous article
Next article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


