జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. భూమి తగాదాల నేపథ్యంలో జరిగిన దాడిలో బుగ్గారం మండలం గోపులాపూర్కు చెందిన దీటి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతిచెందాడు. అన్నదమ్ములు దీటి శ్రీనివాస్, మహేష్పై బుర్ర నవీన్, అతని స్నేహితులు రాడ్లు, పైప్, కర్రలతో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహేష్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిం చారు. అర్ధరాత్రి ముసుగు వేసుకుని మరీ వచ్చి రాడ్లు, పైప్లతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గోపులాపూర్లో భూ తగాదాలతో ఒకరి హత్య
0
353
Next article
Latest Articles
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే.. లోక్సభలో ఎన్డీఏ సభ్యుల ఆందోళన
లోక్సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర హోం మంత్రి సభలో ఎందుకు లేరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. హోం...
- Advertisement -
- Advertisement -


