ఒలింపిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ జింఖానా మైదానం నుండి ఎల్బీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ కార్యక్రమం జరిగింది. ఈనేపథ్యంలోనే కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛైర్మన్ ప్రతాప్ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో హైద రాబాద్ జిల్లా యువజన క్రీడావిభాగం అభివృద్ధి అధికారి సుధాకర్, అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ లక్ష్మణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.
జింఖానా మైదానం నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్
0
280
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


