33.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారుల షాక్

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ HMDA లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి 1250 గజాల భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు.

Latest Articles

జూన్‌ 21న మళ్లీ నీట్‌ యూజీ- 2026 పరీక్ష

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న కీలక ప్రకటనను ఎన్టీఏ ( National Testing Agency విడుదల చేసింది. నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్