స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ కి సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాట్లు చేసింది ఇండియన్ రైల్వే. ఒడిషా ప్రమాదం వివరాలు తెలుసుకునేందుకు పదుల సంఖ్యలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఇక మీదట రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 కి కాల్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపింది.
ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్.. ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
0
535
Previous article
Next article
Latest Articles
దేవాదుల నుంచి నీళ్లు నింపడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..?- హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సర్కార్ మాటలు ఎక్కువ..చేసేది తక్కువని విమర్శించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామనే మాటలు కోటలు దాటాయన్నారు. దేవాదుల నుంచి నీళ్లు నింపడానికి...
- Advertisement -
- Advertisement -


