స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ కి సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాట్లు చేసింది ఇండియన్ రైల్వే. ఒడిషా ప్రమాదం వివరాలు తెలుసుకునేందుకు పదుల సంఖ్యలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఇక మీదట రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 కి కాల్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపింది.
ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్.. ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
0
557
Previous article
Next article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


