25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

హైదరాబాద్‌ నందినగర్‌లో క్షుద్ర పూజల కలకలం

   హైదరాబాద్‌ నందినగర్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. కేసీఆర్‌ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ పూజలు చేసినట్టు తెలస్తోంది. ఘటనాస్థలంలో రెడ్‌ కలర్‌ క్లాత్‌, బొమ్మ, పసుపు కుంకుమ, వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్టు చెబుతున్నారు స్థానికులు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్