కివీస్-లంక టీ20 మ్యాచ్ మధ్యలో విమానం టేకాఫ్

NZ vs SL T20 | న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మ్యాచు జరుగుతుండగా మైదానానికి అతి దగ్గరలో విమానాలు టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే విమానాలను పట్టించుకోకుండా ఆటగాళ్లు, ప్రేక్షకులు ఆటను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత దగ్గరగా విమానాలు తిరిగితే జనాలకు ప్రమాదం కదా? అని కామెంట్స్ చేస్తున్నారు.

NZ vs SL T20 |అయితే అసలు విషయం ఏంటంటే ఈ మ్యాచ్ జరిగిన క్వీన్స్ టౌన్ లోని జాన్ డేవిస్ గ్రౌండ్ పక్కనే ఎయిర్ పోర్టు రన్ వే ఉంది. దీంతో నిత్యం గ్రౌండ్ మీదుగా ఇక్కడ విమానాలు టేకాఫ్ అవుతుంటాయి. కాగా ఈ మ్యాచులో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై గెలిచి మూడు టీ20ల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది.

Read Also: ఎన్నికల వేళ కర్ణాటకలో బోనీకపూర్ కారులో వెండి వస్తువులు లభ్యం

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్