37.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ముద్రగడ్డ పద్మనాభం

     ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వేడి పెరిగింది. రోజు రోజుకు పార్టీలు మారుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కానినాడ జిల్లా కిర్లంపూడి నుండి ర్యాలీగా విజయవాడకు వెళ్తామని తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఏ సీటు ఆశించడం లేదన్న ముద్రగడ్డ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతు ఇస్తున్న చెప్పారు.

 

Latest Articles

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో బలపరీక్షకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చగా... తాజాగా ఆ పార్టీకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్