ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఏపీ రాజకీయాల్లో రోజురోజుకు మాటల యుద్ధం పీక్స్కు చేరుకుంటుం ది. తాజాగా పిఠాపురం జనసేన అభ్యర్థి, జనసేన అధినేత పవన్పై ముద్రగడ పద్మనాభం తీవ్ర విమర్శలు చేశారు. తన కూతురిని పవన్ అనుకూలంగా మార్చుకున్నారని ఫైర్ అయ్యారు. తమ కుటుంబంలో కాదు. ముందు తమరి కుటుం బాల్లో భరోసా కల్పించుకోవాలని చురకలు అంటించారు. పవన్ కుటుంబాలను లాగారు కాబట్టే తాను కూడా లాగాల్సి వస్తోందని ముద్రగడ మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్పై ముద్రగడ తీవ్ర విమర్శలు
0
162
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


