29.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

మొగలిరేకులు నటుడు పవిత్రనాథ్ మృతి

    ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమైన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ ప్రేక్షకుల్నిఒక రేంజ్ లో అలరించాయనే విషయం తెలిసిందే. ఈ సీరియల్స్ కొన్నిఏళ్లపాటు వీక్షకులను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఈ సీరియల్స్ లోని పాత్రధారులను ప్రేక్షకులు మరిచిపోలేదంటే అతిశయోక్తి కాదు. ఈ ధారా వాహికల్లోని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. మొగలిరేకులు సీరియల్ లో ఇంద్ర తమ్ముడు దయ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పుపొందిన పవిత్రనాథ్ కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం ఆలస్యంగా తెలియడం గమనార్హం. తమకు కూడా ఆయన మరణ వార్త తెలియలేదని ఇంద్ర నీల్ భార్య మేఘన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Latest Articles

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: రూ.3 పెంచిన ఆయిల్ కంపెనీలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్