పరువునష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఓ మీడియా సంస్థపై పరువునష్టం దావా వేశారు లోకేష్. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. పరువుకు భంగం కలుగజేసేందుకు అసత్య కథనాలు ప్రచురించారని.. తప్పుడు కథనం రాసిన మీడియా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే టైటిల్తో 2019లో ఓ పత్రికలో స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ స్టోరీ వేశారని నారా లోకేష్ అప్పట్లో తెలిపారు.
విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేష్
0
167
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


