స్వతంత్ర, వెబ్ డెస్క్: రేపు ములుగు జిల్లాలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా మన్తర్హి పర్యటనా ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలిస్తున్నారు. ములుగు జిల్లాలో సమీకృత కలెక్టర్ కార్యాలయానికి కేటీఆర్ శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించనున్నారు. అనంతరం ములుగులో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
రేపు ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
0
253
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


