సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి కొలుసు పార్థసారథి

ముఖ్యమంత్రి చంద్రబాబును గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న సచివాలయంలో కలిశారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఇటీవల జరిగిన సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో కలిసి పాల్గొనడంపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వెళ్లిన జోగి రమేష్‌తో మంత్రి పార్థసారథి, ఇతర టీడీపీ నాయకులు వేదిక పంచుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. దీనిపై ఆయన సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మరోమారు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం.

Latest Articles

సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచిన కేంద్రం

BREAKING సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచిన కేంద్రం కిలో సీఎన్‌జీపై రూపాయి పెంచిన కేంద్రం రెండు రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలను రెండుసార్లు పెంచిన కేంద్రం రెండు రోజుల క్రితమే కిలో సీఎన్‌జీపై రూ.2 పెంచిన కేంద్రం తాజా పెంపుతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్