తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. నాగర్కర్నూల్ కలెక్టర్గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ విపాటిల్, భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ పలువురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
0
225
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


