Tirupati | తిరుపతి గాజులమండ్యంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని మల్లాడి డ్రగ్స్ కంపెనీ సాల్వెంట్ ప్లాంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేసే పనిలోపడ్డాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న సాయి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.చివరకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరగటానికి గల కారణం తెలియాల్సి ఉంది.
తిరుపతి గాజులమండ్యంలో భారీ అగ్ని ప్రమాదం
0
305
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


