ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నవీ ముంబైలోని MIDCలో గల నవభారత్ ఇండస్ట్రి యల్ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని ఓ వ్యాపారి భవనంలో మంటలు చెలరేగి… అక్కడి నుంచి ఫ్యాక్టరీకి వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాల య్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
0
225
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


