37.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

తిరుపతిని అన్నివిధాల అభివృద్ది చేద్దాం – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతిని అన్నివిధాలా అభివృద్ది చేద్దామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధిపతులు, అధికారులతో ఎమ్మెల్యే శ్రీనివాసులు సమావేశం అయ్యారు. వ్యర్ధాలతో నిండిపోయిన డ్రైనేజిలలో మురికినీరు సాఫీగా వెళ్లేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆరణి సూచించారు. రైతుబజార్, మార్కెట్లు, ఫిష్ మార్కెట్లను ఆధునీకరిస్తే బాగుంటాయని, వాటిల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మురికివాడల్లో సమస్యలు గుర్తించి వాటిని పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే శ్రీనివాసులు.

Latest Articles

పోక్సో కేసుపై కాంగ్రెస్ కీలక ప్రకటన…మహిళల భద్రతపై రాజీ లేదన్న టీపీసీసీ

పోక్సో కేసు చుట్టూ రాజకీయ విమర్శలు తీవ్రరూపం దాల్చుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని టీపీసీసీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్