కేఎస్ ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీ.. డ్రైవర్ మృతి

Andhra Pradesh | బెంగళూరు వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఐచర్ వాహనం ఢీ కొన్న ఘటనలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద జరిగింది. మృతుడు నార్పల మండలంకు చెందిన వెంకటరాముడిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది కేఎస్ ఆర్టీసీ బస్సులో ఉండగా.. పది మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై చిలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్