ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరా బాద్ మహానగరం లాగే ఖమ్మం పట్టణానికి కూడా ఓటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు నేషనల్ హైవే అథారిటీ అనుమతి కోసం గతంలో ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అందులోని కొన్ని మంజూరు అయ్యాయని వివరించారు. ఖమ్మం జిల్లా సుందరీ కరణలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవేలను తీసుకొచ్చి ట్రాఫిక్ సమస్యను అధిగమిం చేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి.
ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది- తుమ్మల
0
300
Previous article
Next article
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


