ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరా బాద్ మహానగరం లాగే ఖమ్మం పట్టణానికి కూడా ఓటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు నేషనల్ హైవే అథారిటీ అనుమతి కోసం గతంలో ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అందులోని కొన్ని మంజూరు అయ్యాయని వివరించారు. ఖమ్మం జిల్లా సుందరీ కరణలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవేలను తీసుకొచ్చి ట్రాఫిక్ సమస్యను అధిగమిం చేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి.
ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది- తుమ్మల
0
316
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


