25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

మోదీపై మండిపడ్డ కేజ్రీవాల్‌

ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆప్‌ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ఆపరేషన్‌ ఝాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. ఆప్‌ను ముప్పుగా భావిస్తోన్న బీజేపీ తనకు బెయిల్‌ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్‌ ఝాడు పేరుతో కార్యక్రమాన్ని మొదలు పెట్టిందన్నారు. ఆప్‌ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంకు అకౌంట్లను సీజ్‌ చేయడం, ఆప్‌ కార్యాలయాలను మూసివేయించడం వంటివి అందులో భాగమే అని కేజ్రీవాల్‌ తెలిపారు. భిభవ్‌ కుమార్‌ అరెస్టుకు నిరసనగా బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో బయలుదేరినప్పుడు కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్