34.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె ప్రగతిభవన్ చేరుకుని కేసీఆర్ ని కలిశారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఉన్నారు. రెండు రోజులు పాటు ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు కవిత వివరించినట్లు సమాచారం. కాగా లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ ఇప్పటికే మూడు సార్లు విచారణ చేసింది. మార్చి 11న మొదటి సారి విచారణ చేయగా.. మార్చి 20,21వ తేదిల్లో వరుసగా రెండు సార్లు విచారించారు. మరోసారి కూడా కవితను ఈడీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: TSPSC ఓ జిరాక్స్ సెంటర్.. ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఆదాయార్జనశాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి కేంద్రంగా రాష్ట్ర ఆదాయ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బలోపేతం, ఆదాయ వృద్ధి లక్ష్యాల సాధనపై వివిధ శాఖలకు కీలక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్