25.2 C
Hyderabad
Tuesday, October 3, 2023
spot_img

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె ప్రగతిభవన్ చేరుకుని కేసీఆర్ ని కలిశారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఉన్నారు. రెండు రోజులు పాటు ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు కవిత వివరించినట్లు సమాచారం. కాగా లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ ఇప్పటికే మూడు సార్లు విచారణ చేసింది. మార్చి 11న మొదటి సారి విచారణ చేయగా.. మార్చి 20,21వ తేదిల్లో వరుసగా రెండు సార్లు విచారించారు. మరోసారి కూడా కవితను ఈడీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: TSPSC ఓ జిరాక్స్ సెంటర్.. ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

అక్టోబర్ 13న ఆర్ నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్