మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని జోగి రమేష్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 22కి తదుపరి విచారణ వాయిదా వేసింది.
జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
0
372
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


