మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని జోగి రమేష్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 22కి తదుపరి విచారణ వాయిదా వేసింది.
జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
0
391
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


