మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని జోగి రమేష్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 22కి తదుపరి విచారణ వాయిదా వేసింది.
జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
0
370
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


