ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. జగన్ వెంట పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలను దేశ ప్రజలకు తెలిసేలా ఢిల్లీలో బుధవారం జగన్ ధర్నా నిర్వహిస్తారు. మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్మెంట్ కోరారు. ఏపీలో శాంతి భద్రతలు గతి తప్పాయని, రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరతారని తెలుస్తోంది.
గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయర్దేరిన జగన్
0
344
Previous article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


