ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. జగన్ వెంట పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలను దేశ ప్రజలకు తెలిసేలా ఢిల్లీలో బుధవారం జగన్ ధర్నా నిర్వహిస్తారు. మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్మెంట్ కోరారు. ఏపీలో శాంతి భద్రతలు గతి తప్పాయని, రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరతారని తెలుస్తోంది.
గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయర్దేరిన జగన్
0
360
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


