ఈనెల 21 న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు జరగనున్నాయని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దే అని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు తలసాని శ్రీనివాస్.
రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఘనత కేసీఆర్దే – తలసాని
0
344
Previous article
Next article
Latest Articles
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -
- Advertisement -


