26.7 C
Hyderabad
Thursday, July 17, 2025
spot_img

రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఘనత కేసీఆర్‌దే – తలసాని

ఈనెల 21 న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు జరగనున్నాయని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు తలసాని శ్రీనివాస్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్