సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పాడయిపోయిన వస్తువులు, కిచెన్ అశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్ వంటగదిలో కుళ్లిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు, ఫ్రిజ్లో నిలువ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తిం చారు. ఈ కారణంగా హోటల్ యజమానికి లక్ష జరిమానా విధించారు. హోటల్పై కేసు నమోదు చేశారు.