సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పాడయిపోయిన వస్తువులు, కిచెన్ అశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్ వంటగదిలో కుళ్లిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు, ఫ్రిజ్లో నిలువ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తిం చారు. ఈ కారణంగా హోటల్ యజమానికి లక్ష జరిమానా విధించారు. హోటల్పై కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
0
199
Previous article
Latest Articles
కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -
- Advertisement -


