21.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

  సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పాడయిపోయిన వస్తువులు, కిచెన్ అశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్‌ వంటగదిలో కుళ్లిన మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు, ఫ్రిజ్‌లో నిలువ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తిం చారు. ఈ కారణంగా హోటల్‌ యజమానికి లక్ష జరిమానా విధించారు. హోటల్‌పై కేసు నమోదు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్