Crime | హైదరాబాద్ లో ఘోర ఘటన కలకలం రేపుతోంది. సనత్ నగర్లోని నాలాలో ఓ బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు… బాలుడిని నరబలి ఇచ్చి ఉంటారని ఆరోపణలు చేస్తున్నారు. ఓ హిజ్రాపై వారు ఆరోపణలు చేస్తూ ఈ దారుణానికి ఒడిగట్టిందని తన ఇంటిపై దాడి చేశారు. మృతి చెందిన బాలునికి సుమారు 8 ఏళ్ల వయస్సు ఉంటుందని స్థానికులు అంటున్నారు. సనత్నగర్లోని అల్లాదున్ కోటి ఏరియాలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: హైదరాబాద్ లో నరబలి కలకలం
0
313
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


