తిరుపతి జిల్లా తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్వేటి మండపం ప్రాంతం వద్ద ఉన్న శ్రీగంధం ప్లాంటేషన్లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. పొగ ఎక్కువగా ఉండడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంంది తీద్రంగా ఇబ్బంది పడ్డారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు భావిస్తున్నారు.
తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
0
266
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


