తిరుపతి జిల్లా తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్వేటి మండపం ప్రాంతం వద్ద ఉన్న శ్రీగంధం ప్లాంటేషన్లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. పొగ ఎక్కువగా ఉండడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంంది తీద్రంగా ఇబ్బంది పడ్డారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు భావిస్తున్నారు.
తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
0
295
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


