స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: బీజేపీ నాయకత్వంపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ పుట్టకముందే హిందు మతం ఉందన్నారు. అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారని వ్యాఖ్యానించారు. హిందువులు అంటే బీజేపీ ఒక్కటే కాదని.. బీజేపీ మతం అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ హిందువుల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. మతాలను రాజకీయాలకు వాడుకోవడం శోచనీయం మని వ్యాఖ్యానించారు.
హిందువులు అంటే బీజేపీ ఒక్కటే కాదు: మల్లు రవి
0
393
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


