వైసీపీ ప్రభుత్వంపై సినీ నటుడు నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రావణాసురుడిని చంపడానికి రాముడు, లక్ష్మ ణుడు, వానర సైన్యం కలిసి పోరాటం చేశారని, అదే రీతిలో ఏపీలో రాక్షస పాలన అంతమొందించడానికి టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పని చేస్తున్నాయన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో యువత భవిష్యత్ నాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకులో ఆరిమిల్లి ఆధ్వర్యంలో జరి గిన తెలుగు యువత ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై హీరో నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు
0
300
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


