హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. శామీర్పేట పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై బొలేరో వాహనంలో తరలిస్తున్న 85 లక్షల విలువైన 243 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఒడిషా నుండి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా తరలిస్తుండగా గంజాయిని పట్టుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే బొలేరో వాహనం 7 చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు డీసీపీ. అయితే,.. బాలానగర్ ఎస్వోటీ, శామీర్పేట పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఈ గంజాయి పట్టుబడింది.
హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టివేత
0
214
Previous article
Latest Articles
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్ బిల్లులు
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్, మహిళ...
- Advertisement -
- Advertisement -


