ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కడపజిల్లా పులివెందులలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అత్యవసరమై తే తప్ప ఎవరూ బయటకు రావద్దని పులివెందుల డీఎస్పీ వినోద్కుమార్ సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని చెప్పారు. బయటి వ్యక్తులు పులివెందులకు రాకుండా రింగ్రోడ్ చుట్టూ చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పార్టీల ఆఫీసుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.
పులివెందులలో భారీ పోలీసు బందోబస్తు- డీఎస్పీ
0
196
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


