రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లావణ్యను పెళ్లిపేరుతో మోసం చేశాడని.. నార్సింగి పోలీస్స్టేషన్లో రాజ్తరుణ్పై కేసు నమోదైంది. దీంతో రాజ్తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ తరుణ్ పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకురావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. గతంలో తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజ్ తరుణ్పై కేసు నమోదైంది.
రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ
0
243
Previous article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


