స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: గుజరాత్ హైకోర్టులో నేడు రాహుల్ గాంధీ పరువునష్టం కేసుపై విచారణ జరుగనుంది. గత శనివారం రాహుల్ పిటిషన్ పై లాయర్ అభిషేక్ సింఘ్వీ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించాలని తన వాదనలో పేర్కొన్నారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పూర్ణేష్ మోడీని హైకోర్టు ఆదేశించినసంగతి తెలిసిందే. కాగా, నేడు జరుగనున్న వాదనలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
నేడు రాహుల్ గాంధీ పరువునష్టం కేసుపై విచారణ
0
258
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


